హైదరాబాద్: సికింద్రాబాద్ - సుబేదార్గంజ్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారు లు తెలిపారు. సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి (07469), 23న తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు(07470)నడపనున్నట్టు...