Search Forum
Blog Entry# 2252289
Posted: Apr 27 2017 (09:07)
No Responses Yet
No Responses Yet
Apr 27 2017 (09:07) 17626/Repalle - Vikarabad Express (PT) | NDKD/Nadikude Junction (3 PFs)guest 27 blog posts
డెల్టా ప్యాసింజర్ రైలులో ప్రయాణికుల నుంచి బంగారం, నగదు దోచుకున్న అనంతరం దొంగలు చైన్ లాగి రైలు దిగి వెళ్లిపోయారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి నడికూడి- పొందుగుల రైల్వేస్టేషను మధ్య జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రేపల్లె నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న డెల్టా ప్యాసింజర్ అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో నడికూడి, పొందుగుల మధ్య వెళ్తోంది. పులిపాడు పొలాల వద్దకు వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు రైలు చైన్ లాగారు. ఎస్-2 బోగీలో నిద్రిస్తున్న ప్రయాణికులను బెదిరించి, సుమారు రూ. 60 వేల నగదు, 20 సవర్ల బంగారం దోచుకున్నట్లు ప్రయాణికులు చెబుతు న్నారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక హడావుడి పడుతున్న రైల్వే ఉద్యోగులు, భధ్రతా సిబ్బంది కన్నుగప్పి దొంగలు పొలాల్లో పడి పారి పోయారు. సొమ్మును పోగొట్టుకున్న బాధితుల కేకలతో తోటి ప్రయాణికులు, ఉద్యోగులు సంఘటన స్థలం బోగీలోకి చేరుకొన్నారు. భాధితులు సికింద్రాబాద్ రైల్వేస్టేషనులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగలకు...
more...
రేపల్లె నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న డెల్టా ప్యాసింజర్ అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో నడికూడి, పొందుగుల మధ్య వెళ్తోంది. పులిపాడు పొలాల వద్దకు వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు రైలు చైన్ లాగారు. ఎస్-2 బోగీలో నిద్రిస్తున్న ప్రయాణికులను బెదిరించి, సుమారు రూ. 60 వేల నగదు, 20 సవర్ల బంగారం దోచుకున్నట్లు ప్రయాణికులు చెబుతు న్నారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక హడావుడి పడుతున్న రైల్వే ఉద్యోగులు, భధ్రతా సిబ్బంది కన్నుగప్పి దొంగలు పొలాల్లో పడి పారి పోయారు. సొమ్మును పోగొట్టుకున్న బాధితుల కేకలతో తోటి ప్రయాణికులు, ఉద్యోగులు సంఘటన స్థలం బోగీలోకి చేరుకొన్నారు. భాధితులు సికింద్రాబాద్ రైల్వేస్టేషనులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగలకు...
more...