Search Forum
Blog Entry# 679541
Posted: Feb 25 2013 (17:25)
3 Responses
Last Response: Feb 25 2013 (17:39)
3 Responses
Last Response: Feb 25 2013 (17:39)
రైల్వే చార్జీలు పెరిగే అవకాశముంది: కోట్ల
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 26 తేదిన ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ లో రైలు ఛార్జీలు పెరిగే అవకాశముందని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రయాణికులు భరించే స్థాయిలోనే పెంపు ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విశాఖను దక్షిణ మధ్య రైల్వే లో కలిపే అంశంపై కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ నివేదిక రాగానే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 26 తేదిన ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ లో రైలు ఛార్జీలు పెరిగే అవకాశముందని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రయాణికులు భరించే స్థాయిలోనే పెంపు ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విశాఖను దక్షిణ మధ్య రైల్వే లో కలిపే అంశంపై కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ నివేదిక రాగానే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
2 Public Posts - Mon Feb 25, 2013