హైదరాబాద్: ఎంఎంటీఎస్ సర్వీస్ను యాదాద్రి పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ పనులకు సంబంధించి సర్వే కొనసాగుతోందని చెప్పారు. ఏప్రిల్లో టెండర్లు ప్రకటిస్తామని, అక్టోబర్ లేదా నవంబర్లో పనులు ప్రారంభమవుతాయన్నారు....