Search Forum
Blog Entry# 1857653
Posted: May 21 2016 (15:47)
1 Responses
Last Response: May 21 2016 (16:37)
1 Responses
Last Response: May 21 2016 (16:37)
న్యూఢిల్లీ : ఏపీకి రైల్వే జోన్ ప్రకటిస్తామని కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈ అంశంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ నడుస్తోందన్నారు. దీనిపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఏపీ రాజధాని అమరావతికి రైలు వేస్తామని కూడా సురేష్ ప్రభు చెప్పారు.
click here
click here