Search Forum
Blog Entry# 1949995
Posted: Aug 03 2016 (00:59)
No Responses Yet
No Responses Yet
డీఆర్ఎంలకు జీఎం ఆదేశం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:
రైళ్లు, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా అధికారులకు ఆదేశించారు. జీఎం అధ్యక్షతన సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పరిశుభ్రత, సమయపాలన, ప్రయాణీకుల ఫిర్యాదులపై చర్చించారు. . కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కాపలాలేని లెవల్ క్రాసింగుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. రైళ్లల్లో పరిశుభ్రదతకు సంబంధించి (ఓబిహెచ్ఎస్) క్లీన్ ట్రైన్ స్టేషన్ల పనులు ఎప్పటికప్పుడు పరిశిలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైళ్లల్లో ఉన్న బయో మెట్రిక్ టాయిలెట్ల వ్యవస్థ పనితీరును ఆయన అధికారులతో వాకబుచేస్తూ ప్రయాణీకుల ఫిర్యాదులపై...
more...
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:
రైళ్లు, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా అధికారులకు ఆదేశించారు. జీఎం అధ్యక్షతన సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పరిశుభ్రత, సమయపాలన, ప్రయాణీకుల ఫిర్యాదులపై చర్చించారు. . కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కాపలాలేని లెవల్ క్రాసింగుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. రైళ్లల్లో పరిశుభ్రదతకు సంబంధించి (ఓబిహెచ్ఎస్) క్లీన్ ట్రైన్ స్టేషన్ల పనులు ఎప్పటికప్పుడు పరిశిలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైళ్లల్లో ఉన్న బయో మెట్రిక్ టాయిలెట్ల వ్యవస్థ పనితీరును ఆయన అధికారులతో వాకబుచేస్తూ ప్రయాణీకుల ఫిర్యాదులపై...
more...