Search Forum
Blog Entry# 2301850
Posted: May 31 2017 (20:34)
1 Responses
Last Response: Jun 01 2017 (07:22)
1 Responses
Last Response: Jun 01 2017 (07:22)
Electric Locos for Goods trains till Cumbum. Planning to finish electrification till Diguvametta soon. Land acquisition for doubling in progress. Target for completion of doubling - 2 years.
నరసరావుపేట : ఎన్నో ఏళ్లుగా విద్యుత్ రైళ్ల కోసం కంటున్న కల సాకారమైంది. నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత లైన నిర్మాణం పూర్తయింది. విద్యుత్ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు చేపట్టారు. తొలి దశలో నల్లపాడు నుంచి కంభం రైల్వేస్టేషన్ వరకు 170 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రూ.380 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ పనులు చేపట్టింది. తొలివిడతగా రెండురోజుల నుంచి గూడ్స్ విద్యుత్ రైళ్లు గుంటూరు నుంచి కంభం వరకు పరుగులు తీస్తున్నాయి. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు రైల్లే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈనెల 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పనులకు తొలివిడతగా ప్రభుత్వం రూ.124...
more...
నరసరావుపేట : ఎన్నో ఏళ్లుగా విద్యుత్ రైళ్ల కోసం కంటున్న కల సాకారమైంది. నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత లైన నిర్మాణం పూర్తయింది. విద్యుత్ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు చేపట్టారు. తొలి దశలో నల్లపాడు నుంచి కంభం రైల్వేస్టేషన్ వరకు 170 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రూ.380 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ పనులు చేపట్టింది. తొలివిడతగా రెండురోజుల నుంచి గూడ్స్ విద్యుత్ రైళ్లు గుంటూరు నుంచి కంభం వరకు పరుగులు తీస్తున్నాయి. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు రైల్లే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈనెల 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పనులకు తొలివిడతగా ప్రభుత్వం రూ.124...
more...
Good news.. hopefully the entire route will get electrified in this year end or next year march