Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Darjeeling Mail - উত্তরবঙ্গের ঐতিহ্য - Joydeep Roy

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2301850
Posted: May 31 2017 (20:34)

1 Responses
Last Response: Jun 01 2017 (07:22)
General Travel
4187 views
1

May 31 2017 (20:34)   GNT/Guntur Junction (7 PFs)
avinashttglrh~
avinashttglrh~   604 blog posts
Entry# 2301850            Tags  
Electric Locos for Goods trains till Cumbum. Planning to finish electrification till Diguvametta soon. Land acquisition for doubling in progress. Target for completion of doubling - 2 years.
నరసరావుపేట : ఎన్నో ఏళ్లుగా విద్యుత్‌ రైళ్ల కోసం కంటున్న కల సాకారమైంది. నల్లపాడు నుంచి కంభం వరకు విద్యుత లైన నిర్మాణం పూర్తయింది. విద్యుత్‌ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు చేపట్టారు. తొలి దశలో నల్లపాడు నుంచి కంభం రైల్వేస్టేషన్‌ వరకు 170 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రూ.380 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ పనులు చేపట్టింది. తొలివిడతగా రెండురోజుల నుంచి గూడ్స్‌ విద్యుత్‌ రైళ్లు గుంటూరు నుంచి కంభం వరకు పరుగులు తీస్తున్నాయి. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు రైల్లే లైన్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు ఈనెల 18న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పనులకు తొలివిడతగా ప్రభుత్వం రూ.124
...
more...
కోట్లు మంజూరు చేసింది. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు 401.47 కిలో మీటర్లు డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు రూ.3,631 కోట్లు వ్యయం అంచనా వేశారు. సింగిల్‌ లైన్‌ విద్యుదీకరణ పనులు కంభం వరకు పూర్తయ్యాయి. కంభం నుంచి దిగువమెట్ట వరకు సుమారు 96 కిలో మీటర్లు విద్యుదీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం గూడ్స్‌ విద్యుత్‌ రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ త్వరలోనే ప్రయాణీకుల విద్యుత్‌ రైళ్ళను కూడా ఈ పట్టాలపై పరుగులు తీయించేందుకు రైల్వేశాఖ సమాయత్తమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువ మెట్ట నుంచి గుంతకల్లు వరకు సింగిల్‌ లైన్‌ విద్యుదీకరణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కంభం వరకు విద్యుత్‌ రైళ్లను నడపనున్నారు. ఇప్పటివరకు గుంటూరు వరకే విద్యుత్‌ రైళ్ళ సౌకర్యం వుంది. గుంటూరు నుంచి కంభం వరకు విద్యుత్‌ రైళ్ళను నడిపి అక్కడినుంచి డీజిల్‌ ఇంజన్‌లను కొనసాగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి విద్యుత్‌తో రైళ్లు నడవనుండటంతో వీటి వేగం పెరగనుంది. ప్రయాణం కూడా సులభతరం కానుంది. ఇదే లైన్‌లో డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు సంబందించి రాయలసీమ ప్రాంతంలో భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. రెండేళ్ళల్లో డబ్లింగ్‌ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద గుంటూరు నుంచి గోవా, బెంగళూరు సర్వీసులు వేగ వంతంగా నడిచే అవకాశాలు వున్నాయి. ఈ లైన్‌ లో సరుకుల రవాణా వలన భారీగా ఆదా యం లభిస్తుంది. మొత్తం మీద విద్యుత్‌ రైళ్ళు రెండు రో జులుగా నరసరావుపేట మీదుగా నడుస్తుండ టంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
click here

Translate to English
Translate to Hindi

3470 views
0

Jun 01 2017 (07:22)
venkatmta0504   30 blog posts
Re# 2301850-1              
Good news.. hopefully the entire route will get electrified in this year end or next year march
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy