Search Forum
Blog Entry# 2361082
Posted: Jul 24 2017 (00:17)
No Responses Yet
No Responses Yet
ఆగ్రా: భారతీయ రైల్వేల దుస్థితిని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) మరోసారి బయటపెట్టింది. ఉత్తర మధ్య రైల్వే (ఎన్సీఆర్), దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలోని రైల్వేల పరిస్థితిపై పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో రైళ్ల సమయపాలనను ఎండగట్టింది. పేరుకే సూపర్ ఫాస్ట్ అయినా 95 శాతం రోజులు అవి ఆలస్యంగానే నడుస్తున్నాయని పేర్కొంది. అదే సమయంలో వాటి నుంచి సర్ఛార్జీల ద్వారా రూ.11.7కోట్లు రైల్వేకు ఆదాయం వచ్చినట్లు కాగ్ తెలిపింది. రైల్వే బోర్డు ప్రకారం గంటకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరాసరి వేగం కలిగిన రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా పరిగణిస్తుంటారు. 2013-14 నుంచి 2015-16 మధ్య కాలంలో ఆయా జోన్ల పరిధిలో సూపర్ఫాస్ట్ రైళ్ల సమయపాలనను పరిశీలిస్తే.. ఆ పేర్లకు సార్ధకత కనిపించడం లేదు. చాలా వరకు రైళ్లు 13.48 శాతం నుంచి 95.17 శాతం వరకు ఆలస్యంగా నడుస్తున్న విషయాన్ని కాగ్ నివేదిక బయటపెట్టింది. 16,804 రోజులకు గానూ 3వేల రోజులు ఆయా జోన్లలోని 21 సూపర్ఫాస్ట్ రైళ్లు తమ వేగాన్ని ఏమాత్రం అందుకోలేకపోయాయని కాగ్ తెలిపింది.
2013 నుంచి 2016 మధ్య కొన్ని రైళ్ల సమయపాలనను పరిగణనలోకి...
more...
2013 నుంచి 2016 మధ్య కొన్ని రైళ్ల సమయపాలనను పరిగణనలోకి...
more...