Search Forum
Blog Entry# 4320889
Posted: May 19 2019 (09:20)
No Responses Yet
No Responses Yet
డెల్టా వాసుల చిరుకాల వాంఛ మరో రెండు నెలల్లో నెరవేరనుంది. దశాబ్దాలుగా విజయవాడ- నరసాపురంల మధ్య డబ్లింగ్ రైల్వేలైన్ కోసం చూసిన ఎదురుచూపులు త్వరలో సఫలం కానున్నాయి, తొలి విడతగా ౩2 కిలోమీటర్త మేర కొత్తలైన్లో రైళ్ళను అనుమతించాలని రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు, ఇప్పటికే ఆకివీడు కృష్ణా జిల్లా మోటూరు మధ్య పూర్తయి డబ్లింగ్ రైల్వేలైన్లో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, ఇది విజయవంతం కావడంతో జాన్ నెలలో పూర్తయిన మార్గంలో రైళ్ళను నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు, ఇది అమలైతే ఈ మార్గంలో రైల్వే క్రాసింగ్ బెడద తప్పనుంది, చాలా రైళ్లు గంట నుంచి అరగంట ముందుగా గమ్య స్థానాలకు చేరుకుంటాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
An Interesting Article on Railway Doubling Moturu to akividu.
click here
An Interesting Article on Railway Doubling Moturu to akividu.
click here