Search Forum
Blog Entry# 4499353
Posted: Nov 28 2019 (11:39)
24 Responses
Last Response: Nov 29 2019 (12:05)
24 Responses
Last Response: Nov 29 2019 (12:05)
వాల్తేరు జోన్ కొనసాగింపుపై రైల్వే బోర్డు సానుకూలం
వాల్తేరు డివిజన్ను కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేలో కొనసాగించే అంశంపై రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి మంగళవారం రైల్ భవన్లో యాదవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావించినపుడు యాదవ్ సానుకూలంగా స్పందించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త రైళ్ళు, రైల్వే ప్రాజెక్ట్ల కోసం గతంలో చేసిన విజ్ఞప్తుల గురించి కూడా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైళ్ళను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం బోర్డు పరిశీనలో ఉన్నట్లు యాదవ్ తెలిపారు....
more...
వాల్తేరు డివిజన్ను కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేలో కొనసాగించే అంశంపై రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి మంగళవారం రైల్ భవన్లో యాదవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావించినపుడు యాదవ్ సానుకూలంగా స్పందించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త రైళ్ళు, రైల్వే ప్రాజెక్ట్ల కోసం గతంలో చేసిన విజ్ఞప్తుల గురించి కూడా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైళ్ళను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం బోర్డు పరిశీనలో ఉన్నట్లు యాదవ్ తెలిపారు....
more...
15 Public Posts - Thu Nov 28, 2019
6 Public Posts - Fri Nov 29, 2019
He should have also ask a new train on Venkatachalam-Obulavaripalli new line
2 Public Posts - Fri Nov 29, 2019