Search Forum
Blog Entry# 719866
Posted: Apr 11 2013 (14:20)
25 Responses
Last Response: Apr 11 2013 (16:26)
25 Responses
Last Response: Apr 11 2013 (16:26)
భీమవరంలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి పర్యటన
భీమవరం : కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే కోస్తాంధ్ర ప్రజల కలగా ఉన్న బ్రాంచిలైన్ ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ- గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపురం- నిడదవోలు స్టేషన్ల మధ్య డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 222 కి.మీ ఆధునీకరణ పనులకు రైల్వే బడ్జెట్లో రూ.1005 కోట్ల కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే.
-...
more...
భీమవరం : కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే కోస్తాంధ్ర ప్రజల కలగా ఉన్న బ్రాంచిలైన్ ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ- గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపురం- నిడదవోలు స్టేషన్ల మధ్య డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 222 కి.మీ ఆధునీకరణ పనులకు రైల్వే బడ్జెట్లో రూ.1005 కోట్ల కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే.
-...
more...
10 Public Posts - Thu Apr 11, 2013
14 Public Posts - Thu Apr 11, 2013