ఖమ్మం: ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గంలోని తొండలగోపారం-ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం గౌతమి, చార్మినార్ ఎక్స్ప్రెస్లలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి 12.45గంటల నుంచి 1.30 గంటల మధ్యలో తొండలగోపారం-ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ల మధ్య కొందరు దుండగులు సిగ్నల్...