Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

22222/22221-->Aapli Rajdhani, Asli VIP number waali - Somanko

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 693606
Posted: Mar 14 2013 (13:56)

4 Responses
Last Response: Mar 14 2013 (14:06)
General Travel
1415 views
0

Mar 14 2013 (13:56)   SC/Secunderabad Junction (10 PFs)
 
Truth finder~
Truth finder~   13814 blog posts
Entry# 693606            Tags  
All telugu news paper saying Secunderabad- vizag Double Decker will start soon.
Where RM told about this train ??
Translate to English
Translate to Hindi

888 views
0

Mar 14 2013 (13:57)
~   6290 blog posts
Re# 693606-1              
Any proof/link?
Translate to English
Translate to Hindi

902 views
1

Mar 14 2013 (14:02)
Truth finder~   13814 blog posts
Re# 693606-2              
డబుల్ డెక్కర్ రైలు వచ్చిందోచ్!
విజయవాడ/రైల్వేస్టేషన్,మార్చి 12
రైల్వేల పరంగా రాష్ట్రానికి మరో శుభవార్త. దక్షిణమధ్య రైల్వేలోనే మొదటిసారిగా డబుల్ డెక్కర్ రైలు అతి త్వరలోనే మన పట్టాలపై పరుగెత్తనుంది. మరో మూడు నెలల్లో ఈ రైలు ప్రయాణికుల సేవలకు సిద్ధం కానుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకూ నిత్యం ఈ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకారాన్ని తెలిపింది. ఆ మేరకు ఈ సమాచారం మంగళవారం విజయవాడ డివిజన్ రైల్వే అధికారుల చెవిన పడింది. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనే వాదనల నడుమ, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ వరాన్ని రాష్ట్రానికి అందించిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఈ రైలు పూర్తిగా ఎయిర్‌కండిషన్డ్ బోగీలతో నడుస్తుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు ఈ రకమైన రైలు ప్రవేశపెట్టాలనే డిమాండ్ చాలా
...
more...
కాలంగా వినిపిస్తోంది. పలు సందర్భాల్లో కేంద్రానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు.
ఇటీవల బడ్జెట్‌లోనే ఈ కొత్త రైలు కు కేంద్రం పచ్చజెండా ఊపుతుందని పలువురు భావించినా, బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన వెలవడకపోవడంతో రాష్ట్రానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వే మంత్రి బన్సల్‌ను ప్రత్యేకంగా కలిసి ఈ రైలు ఏర్పాటు ఆవశ్యకత వివరించారు. దీంతో బన్సల్ ఈ కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ఈ డబుల్‌డక్ రైలు ప్రవేశపెట్టిన ఘనత దక్కుతుంది.
click here

Translate to English
Translate to Hindi

840 views
0

Mar 14 2013 (14:05)
Mahaveer Jain^~   11588 blog posts
Re# 693606-3              
MTV BAKRA
totally rumors no mention even in supplementary
Translate to English
Translate to Hindi

759 views
0

Mar 14 2013 (14:06)
Truth finder~   13814 blog posts
Re# 693606-4              
రాష్ట్రానికి కొత్త అదనపు రైళ్లు
Updated: March 14, 2013
Share on favorites | Share on facebook

హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: రైల్వే బడ్జెట్‌ 2013-14లో మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ ప్రకటించిన
...
more...
రైళ్లకు అదనంగా కొత్త రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్‌-యశ్వంత్‌పుర ఎక్స్‌ప్రెస్‌ (ట్రైవీక్లీ) వయా కర్నూలు టౌన్‌, తాండూరు-సికింద్రాబాద్‌ మెమూ ప్యాసింజర్‌ ఇందులో ఉన్నాయి. అలాగే హతియా (రాం చీ)-యశ్వంత్‌పూర్‌ ఎక్ప్‌ప్రెస్‌ (వీక్లీ), ముంబా యి-కారైకాల్‌ (వెలంకని) ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ), వయా చెనై్న, నాగపట్నం కూడా ఉన్నాయి. అలాగే రైలు నెంబర్‌ 12761/12762 కరీంనగర్‌-తిరుపతి ఎక్స్‌ ప్రెస్‌ను వారంలో రెండురోజులు నడపనున్నారు. అలాగే మంగుళూ రు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ)ను వారంలో రెండు రోజులు నడుపుతారు. రైలు నెంబర్‌ 17213/17214 నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ (సాయినగర్‌ షిరిడీ) ఎక్స్‌ప్రెస్‌ వారంలో మూడు రోజులపాటు నడుస్తుంది. ఈ రైలు గుంటూరు, నడికుడి, నల్గొండ, సికింద్రాబాద్‌ మీదుగా వారంలో రెండు రోజులు నడుస్తుంది. కాజీపేట, సికింద్రాబాద్‌ మీద మిగిలిన ఐదు రోజులు నడస్తుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ కె. సాంబశివరావు తెలిపారు. కాకినాడ- ముంబాయి ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ) గుంటూరు-నడికుడి-నల్గొండ, బీబీనగర్‌ మీదుగా నడస్తుంది.
రాష్ట్రానికి డబుల్‌ డెక్కర్‌ రైలు:
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలెక్కనుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌ వరకు నిత్యం ఈ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలిసింది. ఎక్కువ రద్దీ మార్గమైన ఈ రూట్‌లో నడిపితే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే ఈ కొత్త రైలు కేంద్రం పచ్చజెండా ఊపుతుందని అనుకున్నా ఎలాం టి ప్రకటన రాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రజా ప్రతి నిధులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి బన్సాల్‌ను కలిసి ఈ రైలు ఏర్పాటు అవస రాన్ని వివరించారు. దీంతో బన్సల్‌ ఈ కొత్త రైలుకు అంగీకరించారు. ఈ ప్రతి పాదన కార్యరూపందాలిస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ఈ డబుల్‌డెక్కర్‌ రైలు ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్రానికి దక్కనుంది. ఈ రైలు పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌ బోగీలతో నడుస్తుంది.
click here

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy