Search Forum
Filters:
Page# 65 Blog Entries next>>
Jul 25 (08:11) Vijayawada Railway: అమరావతి రైల్వే లైను ప్రాజెక్టుకు రైల్వేబోర్డు, నీతిఆయోగ్ ఆమోదం: డీఆర్ఎం
NaagendraV 40 news posts
Entry# 6135606 News Entry# 561995 Tags Past Edits
Jul 25 2024 (08:11)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Jul 25 2024 (08:11)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Jul 25 2024 (08:11)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు. ...
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు.
విజయవాడ:...
more...
విజయవాడ:...
more...
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు. 2024-25 రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.9,151 కోట్లు కేటాయించిందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రైల్వే బడ్జెట్పై ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ మీదుగా తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలను కలుపుతూ సుమారు రూ.74వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు.
‘‘కోనసీమ వాసుల కలగా ఉన్న కోటిపల్లి-నర్సాపూర్ మధ్య రూ.2,120 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త రైల్వే లైన్ కోసం ఈ ఏడాది రూ.300 కోట్లు కేటాయించారు. విజయవాడ-గూడురు మూడో లైన్ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ కోసం రూ.310కోట్లు ఇచ్చారు. విజయవాడ డివిజన్లో నిడదవోలు, దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విజయవాడ-దువ్వాడ మధ్య ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నెలకొల్పుతున్నాం. గూడురు-విజయవాడలో ఆటోమెటిక్ సిగ్నలింగ్తోపాటు ట్రాక్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.
అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైను కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు, నీతిఆయోగ్ నుంచి ఆమోదం లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది. ఏరుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో 56 కి.మీ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు.. అందులో విజయవాడ డివిజన్ పరిధిలో 23 స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం రూ.600 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్ధి కోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఆర్ఎల్డీఏ) సుమారు రూ. 820 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపింది.
విజయవాడ డివిజన్ పరిధిలో రద్దు చేసిన రైళ్లలో ఇంటర్సిటీ వంటివి ఆగస్టు 10 నుంచి పునరుద్ధరిస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటూ వెయింటింగ్ లిస్టు అధికంగా ఉండే ‘ట్రెయిన్ ఆన్ డిమాండ్’ను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైల్వేశాఖ ఆదేశించింది’’అని డీఆర్ఎం నరేంద్ర వివరించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
‘‘కోనసీమ వాసుల కలగా ఉన్న కోటిపల్లి-నర్సాపూర్ మధ్య రూ.2,120 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త రైల్వే లైన్ కోసం ఈ ఏడాది రూ.300 కోట్లు కేటాయించారు. విజయవాడ-గూడురు మూడో లైన్ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ కోసం రూ.310కోట్లు ఇచ్చారు. విజయవాడ డివిజన్లో నిడదవోలు, దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విజయవాడ-దువ్వాడ మధ్య ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నెలకొల్పుతున్నాం. గూడురు-విజయవాడలో ఆటోమెటిక్ సిగ్నలింగ్తోపాటు ట్రాక్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.
అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైను కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు, నీతిఆయోగ్ నుంచి ఆమోదం లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది. ఏరుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో 56 కి.మీ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు.. అందులో విజయవాడ డివిజన్ పరిధిలో 23 స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం రూ.600 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్ధి కోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఆర్ఎల్డీఏ) సుమారు రూ. 820 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపింది.
విజయవాడ డివిజన్ పరిధిలో రద్దు చేసిన రైళ్లలో ఇంటర్సిటీ వంటివి ఆగస్టు 10 నుంచి పునరుద్ధరిస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటూ వెయింటింగ్ లిస్టు అధికంగా ఉండే ‘ట్రెయిన్ ఆన్ డిమాండ్’ను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైల్వేశాఖ ఆదేశించింది’’అని డీఆర్ఎం నరేంద్ర వివరించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
please wait...Translate to English
Vijayawada railway division has confirmed the final location survey for the construction of a new rail line between Machilipatnam-Narasapur. They have allocated a whopping amount of Rs. 9,151 crores in the 2024-25 railway budget. The focus is on essential infrastructure projects. New rail projects worth approximately Rs. 74 crores are underway in Andhra Pradesh, Telangana, Odisha, and other states. Improvements in railway signaling systems are also being implemented quickly in various sections. New railway stations are also planned to be constructed in Amaravati. Overall, there are exciting developments happening in the railway sector in Vijayawada and neighboring regions.
please wait...Translate to Hindi
Jul 25 (07:57) Amaravati railway line: రూ.2 వేల కోట్లతో అమరావతి రైల్వేలైన్ అభివృద్ధి
NaagendraV 40 news posts
Entry# 6135587 News Entry# 561986 Tags Past Edits
Jul 25 2024 (07:57)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Jul 25 2024 (07:57)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158
Jul 25 2024 (07:57)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Jul 25 2024 (07:57)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Jul 25 2024 (07:57)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158
Jul 25 2024 (07:57)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Jul 25 2024 (07:57)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ...
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
రైల్వే బడ్జెట్లో ఏపీకి రూ.9,151 కోట్లుకృష్ణా నదిపై భారీ వంతెన డీపీఆర్కు రైల్వే బోర్డు, నీతిఆయోగ్ ఆమోదముద్ర 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ ఆధునికీకరణ లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
...
more...
రైల్వే బడ్జెట్లో ఏపీకి రూ.9,151 కోట్లుకృష్ణా నదిపై భారీ వంతెన డీపీఆర్కు రైల్వే బోర్డు, నీతిఆయోగ్ ఆమోదముద్ర 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ ఆధునికీకరణ లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
...
more...
లోక్సభలో మాట్లాడుతున్న అశ్వినీవైష్ణవ్
ఈనాడు, దిల్లీ: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం ఇంత పెద్ద స్థాయిలో ఉందని చెప్పారు.
బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ల పూర్తి, విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ గురించి తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నలకు, ఆ తర్వాత రైల్భవన్లో జరిగిన సమావేశంలో విలేకర్ల ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.
‘ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం. గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించాం. 2009-14 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది ఒక్కటే రూ.9,151 కోట్లు కేటాయించాం. యూపీఏ హయాంలో ఏటా సగటున 72 కి.మీ. రైల్లే లైన్ల నిర్మాణం జరిగితే, మోదీ ప్రభుత్వం వచ్చాక అది 150 కి.మీ.కి పెరిగింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల విద్యుదీకరణ 100% పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకం కింద 73 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. గత పదేళ్లలో 743 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించాం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ఆంధ్రప్రదేశ్లో రూ.26,292 కోట్ల విలువైన 1,935 కి.మీ. 17 కొత్తలైన్ల నిర్మాణం కొనసాగుతోంది’ అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. అమరావతి రైల్వే లైనుకు సంబంధించిన డీపీఆర్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతిఆయోగ్ ఆమోదముద్ర వేసిందన్నారు. తదుపరి దశ అనుమతులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పురోగతి బాగుందన్నారు. ఈ లైన్ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణా నది మీదుగా అమరావతి స్టేషన్ నుంచి నంబూరు వరకు వెళ్తుందని మంత్రి వివరించారు.
రైల్వేజోన్కు స్థలం ఇచ్చిన వెంటనే నిర్మాణం
విశాఖపట్నం కేంద్రంగా తలపెట్టిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్తగా వేరేచోట స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ‘ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన భూమి చెరువు ముంపు నీటిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని పాత ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూ వచ్చాం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు విశాఖలోని డీఆర్ఎం కార్యాలయానికి వెళ్లి ఎలాంటి స్థలం అనువుగా ఉంటుందన్నదానిపై చర్చించారు. దీనిపై రామ్మోహన్నాయుడితో నేను కూడా మాట్లాడాను. త్వరగా కొత్త స్థలం గుర్తించి, స్వాధీనం చేస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి కూడా చెప్పాం. త్వరలో అడుగులు పడతాయని ఆశిస్తున్నాం’ అని ఆయన వివరించారు.
ప్రాజెక్టుల వేగం పెంచుతున్నాం
రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని పంచుకొనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని.. దీంతోపాటు భూసేకరణ సమస్య గురించీ తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వేపరంగా చాలా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ విస్తరణ గురించి ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఆ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైంది. అమృత్ భారత్ స్టేషన్లో చేర్చిన దీని ఆధునికీకరణకు మాస్టర్ ప్లానింగ్ పూర్తయింది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడను వచ్చే 50 ఏళ్ల కాలాన్ని, సమీపంలో ఉన్న అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్ప్లాన్, ఇతర ప్రాజెక్టు వివరాలను ఎంపీకి అందజేస్తాం’ అని చెప్పారు.
బెంగళూరు- విజయవాడ వందేభారత్!
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి కారణమేంటి? అనకాపల్లి స్టేషన్ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. అనకాపల్లి స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చి, దాని అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నట్లు మంత్రి జవాబిచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి చాలా కారణాలున్నాయని, అందులో భూసేకరణలో జాప్యం అత్యంత ప్రధానమైందని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో పనిచేసి భూసేకరణ వేగవంతంగా జరిగేలా చూస్తామని వివరించారు. విజయవాడ, ముంబయి మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బెంగళూరు - విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
please wait...Translate to English
In the railway budget for Andhra Pradesh this year, Railway Minister Ashwini Vaishnav announced that they have allocated a whopping 9,151 crores. This would be used for heavy investment on the Krishna river and for modernizing the Vijayawada station. In a recent Lok Sabha session, Ashwini Vaishnav spoke about the importance of Andhra Pradesh and how they have allocated such a huge budget for the state. He also highlighted the ongoing railway projects in the state and the need for speedy completion. Jagan Mohan Reddy, an MP, raised concerns about pending railway projects in Andhra Pradesh and the modernization of Vijayawada railway station. He asked questions in the Lok Sabha that were later addressed by the central minister in-charge. There are a lot of railway development activities going on in the state including the expansion of railway lines. The government is keen on improving railway infrastructure and services in Andhra Pradesh. Ashwini Vaishnav shed light on the efforts being made to accelerate railway projects, especially in Vijayawada. Jagan Mohan Reddy's concerns about the delayed projects in Andhra Pradesh were soon addressed by the government. They emphasized the need for faster completion of projects and assured that the progress is on track.
please wait...Translate to Hindi
Railway budget mein Andhra Pradesh ke liye is saal ₹9,151 crore allocate kiya gaya hai jaisa ki railway minister Ashwini Vaishnav ne announce kiya. Budget mein Andhra Pradesh ke liye ₹9,151 crore krishna nadi par heavy investment ke liye Railway Board, Niti Aayog ki manzoori ke saath 50 saal ke vision mein Vijayawada station ke modernization mein railway branch minister Ashwini Vaishnav ka janm hua.
Ashwini Vaishnav jo Lok Sabha mein baat kar rahe hain
Aaj, Delhi: Railway budget mein Andhra Pradesh ke liye is saal ₹9,151 crore allocate kiya gaya hai jaisa ki railway minister Ashwini Vaishnav ne announce kiya. Rajdhani Amaravati ke liye rail connectivity ke liye central government ne ₹2,047 crore ke saath 56 kilometers ki rail line ki development karne ka irada kiya hai. Is route par Krishna nadi par bhi ek bhari investment bhi ho rahi hai. Is project mein itna bada budget allocate kiya gaya hai.
Wednesday ko Lok Sabha ke question-answer session mein Andhra Pradesh mein pending railway lines ke completion, Vijayawada Railway station ki modernization ke baare mein TDP MP Keshineni Sivanaath ne kiye gaye prashno ke baad, uske baad Railway Minister ne railway board neeti aayog ke approval ke baad badlaav kar diya.
‘Andhra Pradesh ek bahut important state hai. Pichle kuch saalo mein humne state ko bahut kuch diya. 2009-14 ke bich humne state ko ₹886 crore diye, lekin Modi sarkar mein divide hone waale Andhra Pradesh ke liye is saal sirf ₹9,151 crore allocate kiya. UP mein 72 kilometers rail line construction hui to Modi government ke aane ke baad wo 150 kilometers tak badh gayi. State mein railway electrification 100% complete ho chuki hai. Abhi Andhra Pradesh mein ₹73,743 crore ki project activities ho rahi hain. Amrit Yojna ke tahat 73 stations ki development ho rahi hai. Pichle kuch saalo mein 743 flyovers, underpasses banaye gaye hain. Iss saal ke april 1 se Andhra Pradesh mein ₹26,292 crore ki value mein 1,935 kilometers ki 17 new lines ka development shuru kiya jaa raha hai’ Ashwini Vaishnav ne bataya. Amaravati Railway line ke liye railway board ki approval ke baad Niti Aayog ne bhi approval diya. Iske alawa situation kuch time keliye thoda tricky hai’. Abhi tak yeh project smoothly progress kar raha hai. Yeh line Errupalem se shuru hoke Krishna nadi aur Amaravati station tak jayegi’ Minister ne vyakhyaa di.
Railways ke liye jaldi se jagah provide kiya jayega
Visakhapatnam ke liye main office banane ke liye center, state governments ke beech mein jagah dekh rahe hain.. Saath hi land acquisition issue par spoke hua. Ek officer ne expectation ki, jo land government ne before water mein hain, wo area bahut crucial ban gaya, ab aur ek local region land acquisition ke liye government ko continuous request kar rahe hain. PM hume bhi yehi batate hain. Kam se kam Government kuch time lagataar chahti hai, yeh bat hua karenge. Ab tak yeh project seema mein achchi progress dekhai de rahi hai. Naye place ko pehchaan mei aane_den aur nirmaan ke shuruvaat karengey’ yehi CM ko bhi bataya jaata hai. ‘Bahut jaldi foundation hota hai asha-rakhti hain’ yehi bataya gaya hai’.
Projecto ki tezi badhane vaale hain
Railway project ki funding mein aur ek hissa centre, state governments ya PM’s agreement ke bich mein hai.. Iske baad land acquisition issue ke liye minister ne CM se baat karne ki koshish ki’. Nirmaan ke liye teei badhane vaala hai. Andhra Pradesh mein railway par bahut progress work ho raha hai. Vizag Railway zone ke pradhan karyalay ka nirmaan karne ke liye naye area dhoondna state government ki apeksha ki hai. ‘Is baar goverment change hone ke bade, railway infra projects bahut tez se chal rahe hain. Amravati station mein development ka aage badha jaa raha hai. MP Keshineni Sivanaath ne yeh nivedan kiya, in projects ko dekhte hue pehli baar 50 saalon tak develop hui Vijaywada ko aur vikasit kar rahe hain’ yehi bataya gaya. ‘Bangalore se Vijayawada ke direct connection!’ Bharat mein railway project ka roadmap kyun itna important hai? Anakapalli station kab modernized hoga MP CM Ramesh sawal pooch rahe hain. Ankapalli station ko Amrut Bharat station mein shamil karne ke liye, uske development ke liye master planning banayi gayi hai by the Railway Minister. Bharat mein bahut zyad aaye traffic wale stations me se ek hi Vijayawada ko serve karne wale 50 saal tak, ab uske nearby Amaravati ko dekhar development kar rahe highway upgradations puri ho rahi hain. Abb us buddho ki masterplan, dusre project ki details MP ko mashwara diye jayega. Bengaluru-Vijayawada Vibharaat ki shruaat!
Railway projects ke pace ko badhane haenge
Railway projects ki funding ko barhane mein sab se main reason center, state government ke beech hai... iske alawa land acquisition issue ki problematic primary andhra se vad ka issue kebaare me ashwini vaishnav ne talked. Andhra pradesh me railway ka bohot se progress ho raha hai, vijaywada railway station ke expansion ke baare mein MP Keshineni Sivanaath ke question ke related solution ke liye ashwini vaishnav ne answered. Thirupati railway station ki inclined pace mein progress ho rahi hai, as soon as possible us problem ko solve kar ke recorded nikaalega minister ne bataya.
Jun 22 (09:45) Amravati: మూడు మార్గాలూ డబుల్ లైన్లతోనే అమరావతికి న్యాయం
NaagendraV 40 news posts
Entry# 6102773 News Entry# 557197 Tags Past Edits
Jun 22 2024 (21:18)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్...
Article source :
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్ లైన్తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే.....
more...
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్ లైన్తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే.....
more...
ఇదంతా సాధ్యంఈనాడు, అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్ లైన్తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టు అసలు స్వరూపమిది..
అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్లో ఇది డబుల్ లైన్ ఉండగా, సింగిల్ లైన్కే పరిమితం అవుతున్నారు.
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..
రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్ స్టేషన్కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.
106 కి.మీ. డబుల్ లైన్ నిర్మిస్తేనే..
రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్లైన్కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి
మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్లైన్కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.
మూడు లైన్లతో మేలు జరిగేదిలా..
1 ఎర్రుపాలెం-నంబూరు లైన్తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
2 అమరావతికి దగ్గరి మార్గం.
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్ లైన్ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
3 సీమ నుంచి నేరుగా రాజధానికి..
రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్ లైన్లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్-గుంటూరు పాతలైన్లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్ లైన్తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టు అసలు స్వరూపమిది..
అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్లో ఇది డబుల్ లైన్ ఉండగా, సింగిల్ లైన్కే పరిమితం అవుతున్నారు.
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..
రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్ స్టేషన్కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.
106 కి.మీ. డబుల్ లైన్ నిర్మిస్తేనే..
రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్లైన్కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి
మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్లైన్కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.
మూడు లైన్లతో మేలు జరిగేదిలా..
1 ఎర్రుపాలెం-నంబూరు లైన్తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
2 అమరావతికి దగ్గరి మార్గం.
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్ లైన్ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
3 సీమ నుంచి నేరుగా రాజధానికి..
రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్ లైన్లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్-గుంటూరు పాతలైన్లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
please wait...Translate to English
They've come up with a major railway project for the capital Amaravati area, dude. The Railway Department is on it because the CM Chandrababu Naidu made it a priority. They've taken the project out because it had been shelved for so long. They've issued a fresh notification for land acquisition under the Railway Act. So, looks like they're ready to put new life into this project. The Railway Department is facing challenges, but with some jokes from the CM Chandrababu, they'll sort it out. People are hoping for some progress soon, mate. They might even consider building three lines instead of just one for the Amaravati Railway Project. This has stirred up discussions as to why they're sticking to the old plan. People are looking to connect all regions to Amaravati directly. The Railway Department seems to have forgotten the Detailed Project Report (DPR) for the entire Amaravati Railway Project, and folks are asking about it. Building three lines and converting it into a double line extending up to 106 km is key for fairness to the capital. The Amaravati project will boost land values as activities are growing there. By making land acquisitions now, they can prevent issues in the future. Views are being expressed that folks are hoping for better connectivity to other regions as they feel that's possible now. People are wondering where the 3,272 crores will be spent initially. They've initially allocated funds for land acquisition and construction of the three lines. The Railway Department and the Economic Department allowed the project to kick off after it was approved in 2017-18, and it'll be completed in a jiffy. But folks are looking forward to completion in the near future. They have plans to complete the construction of three lines up to 106 km and double-up the lines. Exciting stuff, right?
please wait...Translate to Hindi
May 24 (21:43) COA/Kakinada Port (3 PFs)
PowerStar~
PowerStar~ 2754 blog postsEntry# 6074915 Tags Past Edits
May 24 2024 (21:44)
Kudos to &BZA team Major up gradation works going brisk peace at COA Depot
Automatic Coach Washing unit installation works going on at Pitline No 3
May 24 2024 (21:43)
Station Tag: Kakinada Port/COA added by PowerStar~/2150602
Kudos to &
Automatic Coach Washing unit installation works going on at Pitline No 3
May 24 2024 (21:43)
Station Tag: Kakinada Port/COA added by PowerStar~/2150602
2 compliments
Useful Useful
Useful Useful
Kudos to #SCR & #BZA team Major up gradation works going brisk peace at #COA Depot
1. Two stabling lines with electrification works are final stage.
2....
more...
1. Two stabling lines with electrification works are final stage.
2....
more...
Electrification works going for all pitlines Future VB Sets
3. Yard remodelling with Electronic interlocking for Electronic interlocking seperate building aslo construction completed.
4. Pit 1 Increase up to 26/ 24 Coacher length So all pitlines At COA depot handled 26/ 24 Coacher length
5. Automatic Coach Washing unit installation works going on at Pitline No 3
3. Yard remodelling with Electronic interlocking for Electronic interlocking seperate building aslo construction completed.
4. Pit 1 Increase up to 26/ 24 Coacher length So all pitlines At COA depot handled 26/ 24 Coacher length
5. Automatic Coach Washing unit installation works going on at Pitline No 3
please wait...Translate to English
Shoutout to #SCR & #BZA crews! Big upgrades happening at #COA Depot.
1. Two stabling lines almost done.
2. Getting electrified for all future VB Sets.
3. Yard makeover with electronic interlocking, even a separate building.
4. Pit 1 expanded to handle 26/24 Coach length.
5. Installing Automatic Coach Washing unit at Pitline No 3.
please wait...Translate to Hindi
May 18 (15:48) నాలుగు లైన్లుగా..
NaagendraV 40 news posts
Entry# 6068492 News Entry# 552715 Tags
No Tags
Past EditsThis is a new feature showing past edits to this News Post.
విజయవాడ రైల్వే డివిజన్ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్ క్వాడ్రలైన్ కాబోతోంది. విజయవాడ డివిజన్లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్) ట్రాక్ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన...
read more... నాలుగు లైన్లుగా..
May 18 (15:49)
NaagendraV
NaagendraV 349 blog postsRe# 6068492-1 Tags Past Edits
May 18 2024 (15:51)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Eluru/EE added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Rajahmundry/RJY added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Duvvada/DVD added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Train Tag: Ratnachal SF Express/12717 added by NaagendraV/309158
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Eluru/EE added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Rajahmundry/RJY added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Station Tag: Duvvada/DVD added by NaagendraV/309158
May 18 2024 (15:51)
Train Tag: Ratnachal SF Express/12717 added by NaagendraV/309158
విజయవాడ రైల్వే డివిజన్ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్ క్వాడ్రలైన్ కాబోతోంది. విజయవాడ డివిజన్లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్) ట్రాక్ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను చేపట్టింది.
...
more...
...
more...
విజయవాడ రైల్వే డివిజన్ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్ క్వాడ్రలైన్ కాబోతోంది. విజయవాడ డివిజన్లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్) ట్రాక్ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను చేపట్టింది.
ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) జరుపుతున్న రైల్వే అధికారులు
విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని అన్ని రైల్వేజోన్ల కంటే రికార్డు స్థాయిలో విజయవాడ డివిజన్ ఆదాయం సాధిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా కార్యకలాపాలను మరింత పెంచటం కోసం రైల్వేబోర్డు కూడా ఈ డివిజన్లో రైల్వేలైన్ల విషయంలో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో గోల్డెన్ క్వాడ్రలైన్ను విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్లో విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్లు అతి ముఖ్యమైనవి. విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా కనెక్టివిటీకి గూడూరు సెక్షన్, విజయవాడ నుంచి విశాఖపట్నం జిల్లా కనెక్టివిటీకి దువ్వాడ సెక్షన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్గంలో ఉన్నంత రద్దీ అంతా ఇంతా కాదు. ఈ గోల్డెన్ క్వాడ్రలైన్ను ఈ సెక్షన్ల నడుమే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
శరవేగంగా..
సరుకు రవాణా రంగంలో విజయవాడ డివిజన్ సత్తా చాటుతోంది. మునుపెన్నడూ సాధించనంత రూ.5,600 కోట్ల పైబడి ఆదాయాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించింది. దీనికి ప్రధాన కారణం పోర్టులు ఉండటమే. కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సింహభాగం ఆదాయాన్ని విజయవాడ రైల్వే డివిజన్ సాధించింది. ఈ రెండు సెక్షన్ల మధ్య కొత్తగా మరో నాలుగు పోర్టుల పనులు కూడా జరుగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పోర్టులకు కనెక్టివిటీ ఏర్పడితే రద్దీ లే కుండా చూసుకోవాల్సిన అంశాలపై రైల్వే ముందుచూపుతో క్వాడ్రలైన్పై దృష్టి సారించింది. అందుకే విజయవాడ-దువ్వాడ, విజయవాడ-గూడూరు సెక్షన్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రైల్వేబోర్డు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజయవాడ-గూడూరు సెక్షన్లో ప్రస్తుతం ట్రిప్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. గూడూరు నుంచి చుండూరు వరకు ట్రిప్లింగ్ పనులు పూర్తి కావటంతో పాటు ఫంక్షన్లోకి కూడా వచ్చింది. చుండూరు నుంచి కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు 30 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న అవసరాల దృష్ట్యా ఈ సెక్షన్లో నాల్గోలైన్ కూడా ఏర్పాటు చేయాలన్నది రైల్వే అధికారుల ఆలోచన. ఇక విజయవాడ-దువ్వాడ మధ్య ప్రస్తుతం డబ్లింగ్ మాత్రమే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధానమైన సెక్షన్ ఇది. అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్లో మూడోలైన్ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే అధికారులు మూడో లైన్తో పాటు నాలుగో లైన్ ఆలోచన చేయటం కూడా మంచి విషయం. లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను ప్రస్తుతం రైల్వే చేపడుతోంది. రైల్వేబోర్డు ఆమోదంతో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.
#andhraRailwayInfra #BZA #Scr
ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) జరుపుతున్న రైల్వే అధికారులు
విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని అన్ని రైల్వేజోన్ల కంటే రికార్డు స్థాయిలో విజయవాడ డివిజన్ ఆదాయం సాధిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా కార్యకలాపాలను మరింత పెంచటం కోసం రైల్వేబోర్డు కూడా ఈ డివిజన్లో రైల్వేలైన్ల విషయంలో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో గోల్డెన్ క్వాడ్రలైన్ను విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్లో విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్లు అతి ముఖ్యమైనవి. విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా కనెక్టివిటీకి గూడూరు సెక్షన్, విజయవాడ నుంచి విశాఖపట్నం జిల్లా కనెక్టివిటీకి దువ్వాడ సెక్షన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్గంలో ఉన్నంత రద్దీ అంతా ఇంతా కాదు. ఈ గోల్డెన్ క్వాడ్రలైన్ను ఈ సెక్షన్ల నడుమే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
శరవేగంగా..
సరుకు రవాణా రంగంలో విజయవాడ డివిజన్ సత్తా చాటుతోంది. మునుపెన్నడూ సాధించనంత రూ.5,600 కోట్ల పైబడి ఆదాయాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించింది. దీనికి ప్రధాన కారణం పోర్టులు ఉండటమే. కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సింహభాగం ఆదాయాన్ని విజయవాడ రైల్వే డివిజన్ సాధించింది. ఈ రెండు సెక్షన్ల మధ్య కొత్తగా మరో నాలుగు పోర్టుల పనులు కూడా జరుగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పోర్టులకు కనెక్టివిటీ ఏర్పడితే రద్దీ లే కుండా చూసుకోవాల్సిన అంశాలపై రైల్వే ముందుచూపుతో క్వాడ్రలైన్పై దృష్టి సారించింది. అందుకే విజయవాడ-దువ్వాడ, విజయవాడ-గూడూరు సెక్షన్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రైల్వేబోర్డు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజయవాడ-గూడూరు సెక్షన్లో ప్రస్తుతం ట్రిప్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. గూడూరు నుంచి చుండూరు వరకు ట్రిప్లింగ్ పనులు పూర్తి కావటంతో పాటు ఫంక్షన్లోకి కూడా వచ్చింది. చుండూరు నుంచి కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు 30 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న అవసరాల దృష్ట్యా ఈ సెక్షన్లో నాల్గోలైన్ కూడా ఏర్పాటు చేయాలన్నది రైల్వే అధికారుల ఆలోచన. ఇక విజయవాడ-దువ్వాడ మధ్య ప్రస్తుతం డబ్లింగ్ మాత్రమే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధానమైన సెక్షన్ ఇది. అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్లో మూడోలైన్ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే అధికారులు మూడో లైన్తో పాటు నాలుగో లైన్ ఆలోచన చేయటం కూడా మంచి విషయం. లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను ప్రస్తుతం రైల్వే చేపడుతోంది. రైల్వేబోర్డు ఆమోదంతో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.
#andhraRailwayInfra #BZA #Scr
please wait...Translate to English
Vijayawada Railway Division is expanding big time, man. In the coming days, the Golden Quadrilateral line will be passing through. In order to develop four lines (quadrupling) on the crucial Vijayawada-Gudur and Vijayawada-Duvvada sections in the Vijayawada division, the railway has decided to upgrade the tracks. The Railway has decided to undertake the Final Location Survey (FLS) for the war-prone railway area. Vijayawada Railway Division is achieving record revenue compared to all railway zones in the country. Under this consideration, the Railway Board has not allocated funds to bear the expenses of railway line-related developments in this division. In this sequence, eyebrows are being raised towards expanding the Golden Quadrilateral line. Vijayawada-Gudur and Vijayawada-Duvvada sections are the most important in Vijayawada Railway Division. The Gudur and Duvvada sections are crucial for connectivity to Nellore District from Vijayawada, and to Visakhapatnam District from Vijayawada, respectively. There are many ongoing and upcoming projects on this route. Officials are considering setting up four lines in these sections. Railway Board has also received favorable signals. Trains are currently operating on the Vijayawada-Gudur and Vijayawada-Duvvada sections. The operations are bound to be completed sooner. The connectivity between Gudur and Chunduru, where this track is tripled, has been completed. Beyond this, the functions have arrived at the junction. 30 kilometers of the Krishna Canal Junction segment have made substantial progress. In view of these opportunities, officials are considering setting up four lines in these sections. Currently, only doubling is happening between Vijayawada and Duvvada. Vijayawada-Vishakhapatnam section is the main section for setting up four lines. Given the high demand for services on this route, railway authorities are keen on setting up both triple and quadruple lines in these sections soon. The said authorities are contemplating setting up four lines along with the existing three lines. The final location survey is currently being conducted by the railway. With approval from the Railway Board, it looks favorable for work to bring progress with proper acknowledgment to tasks. #andhraRailwayInfra #BZA #Scr
please wait...Translate to Hindi
![](http://st.indiarailinfo.com/images/1.png)
![](http://st.indiarailinfo.com/images/1.png)
Page# 65 Blog Entries next>>