సికింద్రాబాద్ నుంచి నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలును లింగంపల్లి రైల్వేస్టేషన్ వరకు పొడిగిస్తున్నట్లు దక్షణమధ్య రైల్వే ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్ 14నుంచి విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్ వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ రాకపోకలు కొనసాగనున్నాయి....
read full article...
ఏప్రిల్ 14నుంచి లింగంపల్లి వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్