Search Forum
Filters:
Page# 44 Blog Entries next>>
Jun 22 (09:45) Amravati: మూడు మార్గాలూ డబుల్ లైన్లతోనే అమరావతికి న్యాయం
NaagendraV 37 news posts
Entry# 6102773 News Entry# 557197 Tags Past Edits
Jun 22 2024 (21:18)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్...
Article source :
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్ లైన్తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే.....
more...
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
56 కి.మీ. సింగిల్ లైన్తో ఒరిగేదేంటి?ఏడేళ్ల కిందటే 106 కి.మీ.లకు డీపీఆర్ సిద్ధంమొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలిసీఎం చంద్రబాబు జోక్యంతోనే.....
more...
ఇదంతా సాధ్యంఈనాడు, అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్ లైన్తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టు అసలు స్వరూపమిది..
అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్లో ఇది డబుల్ లైన్ ఉండగా, సింగిల్ లైన్కే పరిమితం అవుతున్నారు.
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..
రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్ స్టేషన్కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.
106 కి.మీ. డబుల్ లైన్ నిర్మిస్తేనే..
రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్లైన్కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి
మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్లైన్కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.
మూడు లైన్లతో మేలు జరిగేదిలా..
1 ఎర్రుపాలెం-నంబూరు లైన్తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
2 అమరావతికి దగ్గరి మార్గం.
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్ లైన్ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
3 సీమ నుంచి నేరుగా రాజధానికి..
రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్ లైన్లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్-గుంటూరు పాతలైన్లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
రాజధాని అమరావతి ప్రాంతానికి ఎంతో కీలకమైన రైల్వే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతోనే రైల్వేశాఖ ఇంతకాలం మరిచిపోయిన ప్రాజెక్టును బయటకు తీసింది. రైల్వే చట్టం కింద భూసేకరణకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చిందని అంతా భావిస్తున్నారు. అయితే అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ, నేరుగా రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడేళ్ల కిందట రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్ లైన్తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేపడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 106 కి.మీ. అమరావతి సమగ్ర రైల్వే ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని, రైల్వే ఉన్నతాధికారులు, కేంద్రంతో మాట్లాడితే.. ఇదంతా సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టు అసలు స్వరూపమిది..
అమరావతి రైల్వే ప్రాజెక్టు తొలుత 2017-18లో మంజూరైంది.
ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ ప్రాజెక్టు మొత్తం చేపడితే వ్యయం ఎక్కువవుతోందంటూ.. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్నే ప్రస్తుతం నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. డీపీఆర్లో ఇది డబుల్ లైన్ ఉండగా, సింగిల్ లైన్కే పరిమితం అవుతున్నారు.
పూర్తి ప్రయోజనాలు పట్టించుకోకుండా..
రాజధాని నిర్మాణం ఊపందుకుంటోంది. మున్ముందు ఇక్కడకు రాకపోకలు సాగించేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పనులపై సచివాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టుకు వస్తారు. వీరంతా రైలుమార్గంలో రావాలంటే విజయవాడ గానీ, గుంటూరు గానీ వచ్చి.. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజధానికి వస్తున్నారు. నేరుగా అమరావతికి రావాలంటే కొత్త రైల్వేప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఇప్పటికే విజయవాడ జంక్షన్ స్టేషన్కు నిత్యం సగటున 250 రైళ్ల రాకపోకలు ఉండటంతో.. ఈ స్టేషన్పై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అటు గుంటూరు స్టేషన్కూ నిత్యం 50 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అమరావతి రైల్వే ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది.
106 కి.మీ. డబుల్ లైన్ నిర్మిస్తేనే..
రాజధానికి కొత్తగా రైలుమార్గం వేసిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగి.. అమరావతికి రద్దీ పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో మూడు మార్గాలను డబుల్ లైన్లతో నిర్మించాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నందున.. ఇప్పుడు సింగిల్లైన్కే భూసేకరణ చేస్తే.. భవిష్యత్తులో విస్తరించాలంటే భూసేకరణ తడిసిమోపెడు అవుతుంది. ధరలు పెరిగాక, స్థలాలు ఇచ్చేందుకు రైతులు, ప్రజలు ముందుకురారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 106 కి.మీ. మూడు మార్గాలను డబుల్ లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే వాదన వినిపిస్తోంది.
అప్పట్లోనే మొదలైతే.. రూ.3,272 కోట్లు సరిపోయేవి
మొదట్లో ఈ మూడు లైన్లకు భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి రూ.3,272 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2017-18లో డీపీఆర్ సిద్ధమైన తర్వాత రైల్వేశాఖ, కేంద్ర ఆర్థికశాఖ దీనికి అనుమతులిచ్చి, పనులు ఆరంభిస్తే.. అదే సొమ్ముతో ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఏడేళ్లుగా పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు సింగిల్లైన్కే భూసేకరణతో కలిపి రూ.2,600 కోట్లు అవుతుందని కొత్తగా అంచనా వేశారు.
మూడు లైన్లతో మేలు జరిగేదిలా..
1 ఎర్రుపాలెం-నంబూరు లైన్తో.. ప్రధాన లైన్లకు అనుసంధానం
విజయవాడ-కాజీపేట మార్గంలోని ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ లైన్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లి గుంటూరు-విజయవాడ మార్గంలోని నంబూరు వద్ద కలుస్తుంది. దీంతో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త లైన్కు.. అటు కాజీపేట వైపు, ఇటు గుంటూరు వైపు ఉన్న ప్రధాన లైన్లతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే రైళ్లన్నీ కాజీపేట మీదుగా విజయవాడ వచ్చి, అక్కడి నుంచి తెనాలి మీదుగా చెన్నై వైపు వెళ్తున్నాయి. ఎర్రుపాలెం-నంబూరు లైన్ అందుబాటులోకి వస్తే.. ఆయా రైళ్లు విజయవాడకు రావాల్సిన అవసరం లేకుండా ఎర్రుపాలెం వద్ద కొత్తలైన్లోకి ప్రవేశించి అమరావతి మీదుగా నంబూరు వచ్చి, అక్కడి నుంచి న్యూగుంటూరు మీదుగా తెనాలి వెళ్లి.. చెన్నైవైపు వెళ్లే ప్రధాన రైలుమార్గంలో కలవచ్చు. దీనివల్ల విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాజీపేట-విజయవాడ-తెనాలి మార్గానికి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
2 అమరావతికి దగ్గరి మార్గం.
సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా గుంటూరుకు ఉన్న రైలు మార్గంలో.. పెదకూరపాడు-అమరావతి కొత్త లింక్ లైన్ను అనుసంధానం చేస్తే రాజధానికి దగ్గరి దారి అవుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ మీదుగా సత్తెనపల్లి, పెదకూరపాడు, నల్లపాడు మీదుగా గుంటూరుకు రైళ్లు వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు గుంటూరులో దిగి, రోడ్డు మార్గాన రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది. అదే పెదకూరపాడు-అమరావతి లైన్ నిర్మాణం జరిగితే.. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు సత్తెనపల్లి తర్వాత పెదకూరపాడు వద్ద కొత్తలైన్ ద్వారా నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
3 సీమ నుంచి నేరుగా రాజధానికి..
రాయలసీమలో గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు ప్రస్తుతం నరసరావుపేట, నల్లపాడు మీదుగా గుంటూరుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో వచ్చేరైళ్లు నేరుగా అమరావతికి చేరుకునేందుకు నరసరావుపేట-సత్తెనపల్లి కొత్త లింక్ లైను దోహదపడుతుంది. గుంతకల్లు వైపు నుంచి వచ్చే రైళ్లు గుంటూరు వెళ్లకుండా నరసరావుపేట నుంచి కొత్త లింక్ లైన్లో సత్తెనపల్లికి చేరుకుంటాయి. అక్కడి నుంచి బీబీనగర్-గుంటూరు పాతలైన్లోని సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు వరకు వెళ్లి, ఆ తర్వాత పెదకూరపాడు నుంచి నేరుగా అమరావతికి చేరుకోవచ్చు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
please wait...Translate to English
They've come up with a major railway project for the capital Amaravati area, dude. The Railway Department is on it because the CM Chandrababu Naidu made it a priority. They've taken the project out because it had been shelved for so long. They've issued a fresh notification for land acquisition under the Railway Act. So, looks like they're ready to put new life into this project. The Railway Department is facing challenges, but with some jokes from the CM Chandrababu, they'll sort it out. People are hoping for some progress soon, mate. They might even consider building three lines instead of just one for the Amaravati Railway Project. This has stirred up discussions as to why they're sticking to the old plan. People are looking to connect all regions to Amaravati directly. The Railway Department seems to have forgotten the Detailed Project Report (DPR) for the entire Amaravati Railway Project, and folks are asking about it. Building three lines and converting it into a double line extending up to 106 km is key for fairness to the capital. The Amaravati project will boost land values as activities are growing there. By making land acquisitions now, they can prevent issues in the future. Views are being expressed that folks are hoping for better connectivity to other regions as they feel that's possible now. People are wondering where the 3,272 crores will be spent initially. They've initially allocated funds for land acquisition and construction of the three lines. The Railway Department and the Economic Department allowed the project to kick off after it was approved in 2017-18, and it'll be completed in a jiffy. But folks are looking forward to completion in the near future. They have plans to complete the construction of three lines up to 106 km and double-up the lines. Exciting stuff, right?
please wait...Translate to Hindi
Politics
SCoR/South Coast
Exynos9611~ 12894 news posts
Entry# 6088831 News Entry# 555302 Tags Past Edits
Jun 08 2024 (20:22)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by Exynos9611~/2099623
Station Tag: Visakhapatnam Junction/VSKP added by Exynos9611~/2099623
MORE
The...
The...
For Your Views
#RailPolitics #AndhraRail #SCoR
#RailPolitics #AndhraRail #SCoR
please wait...Translate to English
please wait...Translate to Hindi
1 Public Posts - Sat Jun 08, 2024
Mar 16 (13:57) కూత కూసినా కదలదండీ.. ఈ రైలు బండి!
NaagendraV 37 news posts
Entry# 6000358 News Entry# 545361 Tags Past Edits
Mar 16 2024 (14:01)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Train Tag: Visakhapatnam - Lingampalli Janmabhoomi SF Express/12805 added by NaagendraV/309158
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158
Mar 16 2024 (14:01)
Train Tag: Visakhapatnam - Lingampalli Janmabhoomi SF Express/12805 added by NaagendraV/309158
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?
(తంగేటి...
(తంగేటి...
read more... కూత కూసినా కదలదండీ.. ఈ రైలు బండి!
Article Source:
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం:...
more...
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం:...
more...
విశాఖ రైల్వే జోన్.. .ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ మూడు దశాబ్దాల పాటు పోరాటం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు. పాలకులు మారినా ఫలితం కనిపించలేదు. చివరకు 2019లో రెండోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం జోన్ ప్రకటన చేసింది. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా పేరు పెట్టినప్పటికీ జోన్ ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వాల్తేరు డివిజన్ను రద్దుచేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేయడం పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి డీపీఆర్ ఆమోదానికే రెండేళ్లు పట్టిందంటే పాలకులకు ఉత్తరాంధ్రవాసులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ప్రకటన చేసి పబ్బం గడుపుకుంది...
2019లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ను ప్రకటించి పబ్బం గడుపుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండో టర్మ్ కూడా పూర్తి కావస్తున్నా జోన్ వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డీపీఆర్ ఆమోదం జరిగినప్పటికీ ఒక్క పని కూడా మొదలు కాలేదు. దీంతో రైల్వే జోన్తో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా నిర్లక్ష్యానికి గురైంది. రాకపోకలు సాగించే రైళ్లు పెరిగినా...ప్లాట్ఫామ్ల సంఖ్య పెరగకపోవడంతో ఇక్కడి నుంచి రైళ్లు తరలిపోయే దుస్థితి ఏర్పడింది.
విశాఖ వదిలి రైలెల్లిపోతోంది...
ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు అధికమయ్యాయి. అయితే విశాఖ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు తగినన్ని ప్లాట్ఫామ్లు లేవు. స్టేషన్లోకి వచ్చిన రైలు ఇంజిన్ మార్చుకుని వెళ్లడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగా స్టేషన్కు వచ్చే రైళ్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు రైళ్లను దువ్వాడ స్టేషన్ నుంచి మరలిస్తున్నారు. మరిన్ని రైళ్లు దువ్వాడ స్టేషన్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వాల దోబూచులాట...
ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. జోన్ కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వాల్సి ఉండగా... తాము ఎప్పుడో ఇచ్చాం అంటున్నారు గానీ ఆ స్థలం కనిపించడం లేదు. 'విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వలేదని కేంద్రం దోబూచులాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు' అన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి. ‘‘రైల్వే జోన్ అంశం ఇప్పటిది కాదు. ఇది నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడుతున్న అంశం. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాన్ని అభివృద్ధి పరచడంలో నిర్లక్ష్యం వహించింది. వాల్తేరు డివిజన్ను రద్దుచేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించడం చాలా దారుణం. దీన్ని ఇప్పటికైనా సవరించి పూర్తిస్థాయి రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు చలసాని గాంధీ అన్నారు. ఇప్పటికైనా రైల్వే జోన్ ఏర్పాటు ముందుకు సాగుతుందా? అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల ప్రచారాస్త్రంగా రైల్వే జోన్…
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గత 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారంగానే మిగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా రైల్వే జోన్నే ప్రయోగించనుందని సమాచారం. విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
#BZA #GNT #GTL #VSKP #SCOR #RAILWAYZONE #SOUTHCOASTRAILWAYZONE
ప్రకటన చేసి పబ్బం గడుపుకుంది...
2019లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ను ప్రకటించి పబ్బం గడుపుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండో టర్మ్ కూడా పూర్తి కావస్తున్నా జోన్ వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డీపీఆర్ ఆమోదం జరిగినప్పటికీ ఒక్క పని కూడా మొదలు కాలేదు. దీంతో రైల్వే జోన్తో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా నిర్లక్ష్యానికి గురైంది. రాకపోకలు సాగించే రైళ్లు పెరిగినా...ప్లాట్ఫామ్ల సంఖ్య పెరగకపోవడంతో ఇక్కడి నుంచి రైళ్లు తరలిపోయే దుస్థితి ఏర్పడింది.
విశాఖ వదిలి రైలెల్లిపోతోంది...
ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు అధికమయ్యాయి. అయితే విశాఖ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు తగినన్ని ప్లాట్ఫామ్లు లేవు. స్టేషన్లోకి వచ్చిన రైలు ఇంజిన్ మార్చుకుని వెళ్లడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగా స్టేషన్కు వచ్చే రైళ్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు రైళ్లను దువ్వాడ స్టేషన్ నుంచి మరలిస్తున్నారు. మరిన్ని రైళ్లు దువ్వాడ స్టేషన్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వాల దోబూచులాట...
ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. జోన్ కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వాల్సి ఉండగా... తాము ఎప్పుడో ఇచ్చాం అంటున్నారు గానీ ఆ స్థలం కనిపించడం లేదు. 'విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వలేదని కేంద్రం దోబూచులాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు' అన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి. ‘‘రైల్వే జోన్ అంశం ఇప్పటిది కాదు. ఇది నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడుతున్న అంశం. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాన్ని అభివృద్ధి పరచడంలో నిర్లక్ష్యం వహించింది. వాల్తేరు డివిజన్ను రద్దుచేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించడం చాలా దారుణం. దీన్ని ఇప్పటికైనా సవరించి పూర్తిస్థాయి రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు చలసాని గాంధీ అన్నారు. ఇప్పటికైనా రైల్వే జోన్ ఏర్పాటు ముందుకు సాగుతుందా? అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల ప్రచారాస్త్రంగా రైల్వే జోన్…
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గత 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారంగానే మిగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా రైల్వే జోన్నే ప్రయోగించనుందని సమాచారం. విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
#BZA #GNT #GTL #VSKP #SCOR #RAILWAYZONE #SOUTHCOASTRAILWAYZONE
please wait...Translate to English
The dream of the people of North Andhra, Vizag Railway Zone, is still a dream only. The Green Signal which was given in 2019 has not turned into reality yet. Why is this...? Vizag railway zone... this is the long time dream of the people of North Andhra. Even after fighting for three decades, the people of North Andhra couldn't make it materialize. The BJP government came into power twice in 2019 and announced the zone. But, it hasn't been implemented yet. As soon as South Coast Railway Zone's name was given, the neglect towards the zone's formation has been on the rise. Dissatisfaction is brewing among the people of North Andhra. The cancellation of Waltair division and the allocation of South Coast Railway Zone has not gone down well. How much love the people of North Andhra have for the South Coast Railway Zone is the real question here. The announcement is creating a controversy... In 2019, the BJP government at the center announced the formation of the Vizag Railway Zone and created a controversy. After that, in the Lok Sabha elections, the zone came into power twice. The BJP two-term government is nearing completion but the zone's operation is still standing at a halt. The neglect towards the functioning of the zone is evident everywhere. Trains that were increasing until now are stalled, platforms are not expanding which is leading to trains diverting to reach other destinations, worsening the situation. Trains are moving away from Visakhapatnam railway station as platforms are not sufficient which is creating a situation where passengers have to wait for almost 20 minutes before trains leave. This is creating chaos at the station. Many trains are now starting from Duvvada station and not Visakhapatnam. More trains are now originating from Duvvada station. With Duvvada railway station being 25 kilometers away from Visakhapatnam railway station, passengers are facing inconvenience while traveling to catch trains. The situation has become like a disaster... With the aspirations of the people of North Andhra in mind, the Central and State governments are playing. The center government announced the Zone later the state government had to follow. They are dragging behind the planned offices of the zone for the state government... Until now, nothing has been finalized even after we revealed it. "The state has no purity in giving the center clarity. The state government speaks about giving solutions in land allocation issues. But the center is playing a trick without revealing the location. 'There is no clarity on the establishment of the Vizag Railway Zone for the Center and State governments. The situation has reached a stage of confusion on the matter of land allocation, " said CPI State Secretary Jeevi Satyanarayana Murthy. ‘This is not the first time the railway zone is facing delays. This is just a small part of the struggle of the people of North Andhra for nearly four decades. Public representatives accuse the Center government of playing tricks when asked desperately... So, the people of North Andhra are questioning the government in the elections. In the direction of the Election... The South Coast Railway Zone as the center, state governments are left behind. In the elections, the Southern Railway Zone has been the focus for the past 40 years. In the upcoming general elections, even the Telangana CM KCR is using the railway zone as the main campaign point. Along with the privatization of the Visakhapatnam Steel Plant, the Congress party groups are highlighting the fact that special attention and conversations about railway zone aspects should be made a priority. #BZA #GNT #GTL #VSKP #SCOR #RAILWAYZONE #SOUTHCOASTRAILWAYZONE
please wait...Translate to Hindi
Mar 15 (04:31) విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..!
NaagendraV 37 news posts
Entry# 5998927 News Entry# 545237 Tags Past Edits
Mar 15 2024 (04:35)
Station Tag: Kakinada Town Junction/CCT added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Gowthami SF Express/12737 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Patna - Visakhapatnam Special Fare Holi Special/08518 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Palnadu SF Express/12747 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Satavahana SF Express/12713 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Samata Express/12807 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158
Station Tag: Kakinada Town Junction/CCT added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Gowthami SF Express/12737 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Patna - Visakhapatnam Special Fare Holi Special/08518 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Palnadu SF Express/12747 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Satavahana SF Express/12713 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Samata Express/12807 added by NaagendraV/309158
Mar 15 2024 (04:35)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
రాష్ట్రంలోనే...
రాష్ట్రంలోనే...
read more... విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..!
Article source:
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. ...
more...
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. ...
more...
దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలుదక్షిణ కోస్తా రైల్వేజోన్ రాకపోవడమే కారణంఐదేళ్లుగా పట్టించుకోని జగన్ ప్రభుత్వం
చలువతోట(రైల్వేస్టేషన్), న్యూస్టుడే: రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. మరో పక్క వారంలో 35 వరకు రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ స్టేషన్ మీదుగా వెళ్లిపోతున్నాయి. విశాఖలో తగినన్ని ప్లాట్ఫాంలు లేకపోవడం, స్టేషన్లోకి వచ్చిన ప్రతి రైలు, ఇంజిన్ మార్చుకుని బయలుదేరాలంటే 20 నిమిషాలకుపైగా సమయం పట్టడం దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బల్బ్ స్టేషన్, మర్రిపాలెం స్టేషన్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారమై ఉంటే వాటిల్లో ఒక్కటైనా పట్టాలెక్కేది. కాని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జోన్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రైల్వే జోన్ వచ్చి ఉంటే..
‘బల్బ్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన స్థలం ఇవ్వడానికి పోర్టు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. అయితే కొంచెం దృష్టిపెడితే మర్రిపాలెం స్టేషన్ను అభివృద్ధి చేయవచ్చు. గతంలో దీన్ని టెర్మినల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని భావించారు. ఈ మేరకు కొన్ని పనులు కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో అది అటకెక్కింది. ఇక్కడ నాలుగైదు ప్లాట్ఫారాలు నిర్మిస్తే చాలు.. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చ’ని ఎప్పటి నుంచో రైల్వే వినియోగదారుల సంక్షేమ సంఘం చెబుతోంది. రైల్వే జోన్ సాకారమై ఉంటే ఈ ప్రతిపాదన పట్టాలెక్కి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపే అవకాశం ఉండేదని, కేవలం జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మంచి అవకాశం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థలం విషయంలో ప్రభుత్వం దొంగాట..
దక్షిణ కోస్తా రైల్వే జోన్కు అవసరమైన స్థలం కేటాయింపులో వైకాపా ప్రభుత్వం దొంగాట ఆడింది. ముడసర్లోవలో సుమారు 52 ఎకరాల స్థలం కేటాయించామని, రైల్వే అధికారులే తీసుకోలేదని చెప్పింది. వాస్తవంగా ఆ స్థలం రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో ఉండడంతో తెదేపా హయాంలో అప్పటి కలెక్టర్ యువరాజ్ నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో పట్టాలు కలిగి ఉన్న గిరిజనులను ఖాళీ చేయించారు. వీటన్నింటినీ దాచిపెట్టిన వైకాపా ప్రభుత్వం స్థలం ఇచ్చేసినట్లు నమ్మబలికింది. చివరికి రైల్వేశాఖ మంత్రి లోక్సభలో వాస్తవాలు చెప్పడంతో జగన్ ప్రభుత్వ దొంగాట బయటపడింది. రైల్వేజోన్ సాకారమై ఉంటే రైల్వేబోర్డు వచ్చేదని, విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మంచి జరిగేదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE
please wait...Translate to English
Trains from Duwada are delayed because of signal problems. There have been reports of trains not arriving at the station which is causing a lot of confusion among passengers. The situation is so bad that seats are not even available. This has been going on for about 35 services in a row, causing frustration and anger among the public. If the South Coast railway zone continues to neglect this issue, Jagan's government is going to face a lot of backlash. People are demanding improvement in signal systems and station facilities. The railway authorities need to get their act together before things get even worse.
please wait...Translate to Hindi
Duwāḍ mīḍugā rākāpōkalu sāgistunna raiḷlu.
Rāṣṭraṁlōnē viśākhapaṭnaṁ pedda nagaraṁ. Nityaṁ lakṣala maṇḍi ikkadhi nunchi rākāpōkalu sāgistuntaṁtāru.. Ā sthāyilō raiḷlu an̄dubāṭulō lēkapōvaḍaṁtō sīṭla kōsaṁ pāṭlu tappaḍaṁ lēdu.
Duwāḍ mīḍugā 35 sērvīsulu rākāpōkaludakṣiṇa kōstā raiḷvējōn rākāpōvaḍamē kāraṇaṁīḍēḷḷugā paṭṭiṁcuḳōni jagann prabhutvaṁ
Chaluvaṭōṭa(raiḷvēsṭēṣaṇ), nūsṭuḍē: rāṣṭraṁlōnē viśākhapaṭnaṁ pedda nagaraṁ. Nityaṁ lakṣala maṇḍi ikkadhi nunchi rākāpōkalu sāgistuntaṁtāru.. Ā sthāyilō raiḷlu an̄dubāṭulō lēkapōvaḍaṁtō sīṭla kōsaṁ pāṭlu tappaḍaṁ lēdu. Māró pakk vāraṁlō 35 varaku raiḷlu viśākha rākuṇḍā duwāḍ stēṣan mīḍugā veḷḷipōtunnāyi. Viśākhalō taginanni plāṭfāṁlu lēkapōvaḍaṁ, stēṣanlōki vacchina prati raiḷu, iñjin mārcukuni bayaludērālaṁṭē 20 nimiṣālakūpaigā samayaṁ paṭṭaḍaṁ dīnikī kāraṇama...
Rāṣṭraṁlōnē viśākhapaṭnaṁ pedda nagaraṁ. Nityaṁ lakṣala maṇḍi ikkadhi nunchi rākāpōkalu sāgistuntaṁtāru.. Ā sthāyilō raiḷlu an̄dubāṭulō lēkapōvaḍaṁtō sīṭla kōsaṁ pāṭlu tappaḍaṁ lēdu.
Duwāḍ mīḍugā 35 sērvīsulu rākāpōkaludakṣiṇa kōstā raiḷvējōn rākāpōvaḍamē kāraṇaṁīḍēḷḷugā paṭṭiṁcuḳōni jagann prabhutvaṁ
Chaluvaṭōṭa(raiḷvēsṭēṣaṇ), nūsṭuḍē: rāṣṭraṁlōnē viśākhapaṭnaṁ pedda nagaraṁ. Nityaṁ lakṣala maṇḍi ikkadhi nunchi rākāpōkalu sāgistuntaṁtāru.. Ā sthāyilō raiḷlu an̄dubāṭulō lēkapōvaḍaṁtō sīṭla kōsaṁ pāṭlu tappaḍaṁ lēdu. Māró pakk vāraṁlō 35 varaku raiḷlu viśākha rākuṇḍā duwāḍ stēṣan mīḍugā veḷḷipōtunnāyi. Viśākhalō taginanni plāṭfāṁlu lēkapōvaḍaṁ, stēṣanlōki vacchina prati raiḷu, iñjin mārcukuni bayaludērālaṁṭē 20 nimiṣālakūpaigā samayaṁ paṭṭaḍaṁ dīnikī kāraṇama...
Mar 14 (06:01) 12747/Palnadu SF Express | GNT/Guntur Junction (7 PFs)
NaagendraV
NaagendraV 332 blog postsEntry# 5997526 Tags Past Edits
Mar 14 2024 (06:30)
గుంటూరు-బీబీనగర్ ( guntur-bibinagar) డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 853
Mar 14 2024 (06:03)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Sattenapalle/SAP added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Miryalaguda/MRGA added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Nalgonda/NLDA added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Train Tag: Charminar Express/12759 added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Train Tag: Palnadu SF Express/12748 added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Train Tag: Palnadu SF Express/12747 added by NaagendraV/309158
గుంటూరు-బీబీనగర్ ( guntur-bibinagar) డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 853
Mar 14 2024 (06:03)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Sattenapalle/SAP added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Miryalaguda/MRGA added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Nalgonda/NLDA added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Train Tag: Charminar Express/12759 added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Train Tag: Palnadu SF Express/12748 added by NaagendraV/309158
Mar 14 2024 (06:03)
Train Tag: Palnadu SF Express/12747 added by NaagendraV/309158
గుంటూరు-బీబీనగర్ ( guntur-bibinagar) డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 853.09 కోట్లరూపాయల అంచనా వ్యయంతో, వలిగొండ-కుక్కడం మధ్య 75 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభంకానున్నవి.
వలిగొండ వద్ద మూసీవంతెన నిర్మాణం సహా ఈ డబ్లింగ్ పనులు సుమారు 33 నెలల కాలపరిమితితో జరగనున్నవి.
Source...
more...
వలిగొండ వద్ద మూసీవంతెన నిర్మాణం సహా ఈ డబ్లింగ్ పనులు సుమారు 33 నెలల కాలపరిమితితో జరగనున్నవి.
Source...
more...
please wait...Translate to English
Guntur-Bibinagar doubling work is in progress, with an estimated expenditure of around 853.09 crore rupees, starting double work quickly between Valigonda-Kukatpally covering a distance of 75 kilometers.
Construction work is also going on towards Moula-Ali from Valigonda, these doubling works are expected to be completed within approximately 33 months.
Source: twitter
click here
#GNTDIV
#SCOR
#GNT_BN_Doubling
#SCOR_GNT
Construction work is also going on towards Moula-Ali from Valigonda, these doubling works are expected to be completed within approximately 33 months.
Source: twitter
click here
#GNTDIV
#SCOR
#GNT_BN_Doubling
#SCOR_GNT
please wait...Translate to Hindi
Guntur-Bibinagar Double Line projects lo, lagbhag 853.09 crore rupees kharch ke saath, Valigonda–Kukkadam ke beech me 75 kilometers ke lagbhag double line kaam jald hi shuru ho raha hai.
Valigonda se Musi Junction tak nirmaan ka saath dete hue yeh double line kaam lagbhag 33 mahino me complete hoga.
1 Public Posts - Thu Mar 14, 2024
1 Public Posts - Sat Mar 16, 2024
Page# 44 Blog Entries next>>