Search Forum
Filters:
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ...
read more... రాష్ట్రం వాటా ఇవ్వదు... పనులు సాగవు
Article Source:
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.
చించినాడ...
more...
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.
చించినాడ...
more...
2 Public Posts - Sun Mar 10, 2024
1 Public Posts - Sat Mar 16, 2024
Feb 02 (17:01) రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున
NaagendraV 37 news posts
విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
...
...
Article source :
విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే భూమిని సిద్దంగా ఉంచామని అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల 1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పందించారు.
...
more...
విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి క్లియర్ టైటిల్ తో 52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే భూమిని సిద్దంగా ఉంచామని అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల 1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పందించారు.
...
more...
2 Public Posts - Fri Feb 02, 2024
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ...
read more... విజయవాడ డివిజన్లో భారీగా రైళ్ల రద్దు
article source :
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్టుడే: విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలివీ..
17239/17240 గుంటూరు-విశాఖపట్నం (ఈ నెల...
more...
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్టుడే: విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలివీ..
17239/17240 గుంటూరు-విశాఖపట్నం (ఈ నెల...
more...
Jan 14 (13:54) BJP Spokesperson Blames Andhra Pradesh Government for Railway Project Cost Escalation
NaagendraV 37 news posts
In a recent media briefing at the state party office, Lanka Dinakar, BJP Chief Spokesperson for Andhra Pradesh, voiced concerns over the soaring costs of railway...
Vijayawada Jn Guntakal Jn Visakhapatnam Jn Guntur Jn Nandyal Jn Tirupati Kakinada Town Jn Kakinada Port Narasapur
ARTICLE SOURCE :
In a recent media briefing at the state party office, Lanka Dinakar, BJP Chief Spokesperson for Andhra Pradesh, voiced concerns over the soaring costs of railway projects in the state. Dinakar attributed the cost escalation to the state government’s lack of cooperation in land allocation and funding.
According...
more...
In a recent media briefing at the state party office, Lanka Dinakar, BJP Chief Spokesperson for Andhra Pradesh, voiced concerns over the soaring costs of railway projects in the state. Dinakar attributed the cost escalation to the state government’s lack of cooperation in land allocation and funding.
According...
more...
3 Public Posts - Sun Jan 14, 2024
2 Public Posts - Tue Jan 16, 2024
1 Public Posts - Sun Jan 21, 2024
ఆంధ్రప్రదేశ్కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ...
read more... ఏపీకి రైల్వే కేటాయింపులు రూ.8,400 కోట్లకు పెంపు
Article source : ఆంధ్రప్రదేశ్కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
గుంటూరు (నగరంపాలెం), న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఉదయ్ ఎక్స్ప్రెస్ పొడిగింపును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్-హుబ్బళ్లి మధ్య రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో...
more...
గుంటూరు (నగరంపాలెం), న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్కు రైల్వే కేటాయింపులు రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచారని, వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 41 ప్రారంభమైతే.. ఏపీలో అయిదు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఉదయ్ ఎక్స్ప్రెస్ పొడిగింపును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నంద్యాల-రేణిగుంట, నర్సాపూర్-హుబ్బళ్లి మధ్య రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో...
more...